Virat Kohli | టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం లండన్లో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కుమార్తెను తీసుకొని లండన్ కేఫ్కు (London Restaurant) వెళ్లాడు.
Virat Kohli | టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రెండోసారి తండ్రైన విషయం (second child) తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కోహ్లీ ప్రాతినిథ్యం
Virat Kohli: విరాట్ కోహ్లీ, అనుష్కా దంపతులకు కొడుకు పుట్టాడు. అతనికి అకాయ్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో కోహ్లీ వెల్లడించాడు. అకాయ్ అని పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం.
Virat Kohli-Anushka Sharma | విరుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
టీమ్ఇండియా విరాట్కోహ్లీకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశానని దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలీయర్స్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్కు బ్రాండ్ అంబాసీడర్గా కొనసాగు�
Virat Kohli: స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాడని బీసీసీఐ తెలిపిన విషయం తెలిసిందే. కోహ్లీ విషయం
Virat Kohli | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో నిర్వాహకులు ఆహ్వానాలు అందించే ప్రక్రయను కూడా వేగవంతం చేశారు. తాజాగా టీంఇం�
Ruhani Sharma | ‘చి॥ల॥సౌ’ (Chi La Sow), ‘హిట్ ’ (Hit) చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది టాలీవుడ్ నటి రుహానీ శర్మ (Ruhani Sharma). ఈ భామ ప్రస్తుతం వెంకటేష్ కథానాయకుడిగా వస్తున్న ‘సైంధవ్’ (Saindhav) చిత్రంలో ఓ కీలక పాత్ర�
Virat Kohli | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ (World Cup Final) భారతీయులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. కప్ చేజారడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సహా పలువురు ఆటగాళ్లు మైదానంలోనే కన్
ప్రకృతి పచ్చగా ఉంటేనే.. ప్రపంచం కళకళలాడుతుంది. జనం సంతోషంగా ఉంటారు. తరచూ థియేటర్లకు వెళ్తారు. అభిమాన తారల చిత్రాలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. ఎంత సెలెబ్రిటీలైనా కథా నాయికలూ సంఘజీవులే. భూగోళానికి ముంచ�
Anushka Sharma | చరిత్రాత్మక వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా (India vs New Zealand) 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో విరాట్ భార్య, బాలీవ�
Anushka Sharma: అనుష్కా శర్మ ఎంత టెన్షన్ పడిందో ! విరాట్ కోహ్లీపై కివీస్ కెప్టెన్ డీఆర్ఎస్ కోరిన వేళ ఆమె తెగ ఉత్కంఠకు లోనైంది. ఆ డీఆర్ఎస్ అప్పీల్ వృధా కావడంతో.. కోహ్లీ నాటౌట్గా నిలిచాడు. దీంతో ఆ సమయంలో అనుష్క
IND vs NED: అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీకి తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. కోహ్లీ చివరిసారిగా 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత వికెట్ తీయడం ఇదే ప్రథమం.