దశాబ్దాల అనంతరం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) సెషన్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ముంబై వేదికగా ఐవోసీ సమావేశం నిర్వహణకు భారత్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. 99 శాతం ఓట్లతో ముంబైకి ఈ మెగాచా�
Kohli vs Rohit | టీమిండియా కెప్టెన్లు కోహ్లీ, రోహిత్ మధ్య వైరం ఉందా? అంటే అవును గట్టిగా చెప్పలేకపోయినా ఉందనే వాదనలు మాత్రం బోలెడు వినిపిస్తాయి. మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(జీకేఏవై) పేరిట అందించే ఉచిత రేషన్ పధకాన్ని 2022 మార్చి వరకూ పొడిగించేందుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఈ పధకం కింద 80 కోట్ల మంద�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 44 గిరిజన ప్రాబల్య జిల్లాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు రెండు ప్రధాన ప్రాజెక్టులను కేంద్ర క్యాబినెట్ బుధవారం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల కింద ఆయా జిల్లాల్లో రూ 33,822 కోట�
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు అందించింది. కరువుభత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్)ను 3 శాతం (28 శాతం నుంచి 31 శాతానికి) పెంచుతున్నట్టు గు�
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. కరువు భత్యాన్ని మూడు శాతం పెంచినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ ప్రకటించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభ�
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం 7 పీఎం మిత్ర పార్కుల ఏర్పాటుకు ఆమోదం న్యూఢిల్లీ, అక్టోబర్ 6: అర్హులైన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం ప్రధ�
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ ఇవాళ కొత్త స్కీమ్కు ఆమోదం తెలిపింది. టెక్స్టైల్ రంగంలో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక స్కీమ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద అయిదేళ్ల పాటు టెక్స్టైల్స్ రంగాన�
సిమ్లా : కరోనా థర్డ్ వేవ్ను సమర్ధవంతంగా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికోసం రూ 23,123 కోట్లు కేటాయించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. థ
ఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్ పీవీ సింధును కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో పాటు పలువురు కేంద్రమంత్రులు ఘనంగా సన్మానించారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్