న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులుగా అశ్విని వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్లు ఇవాళ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప�
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా అనురాగ్ ఠాకూర్ నియమితులయ్యారు. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు సరిగ్గా 15 రోజుల ముందు కిరణ్ రిజిజు స్థానంలో ఠాకూర్ బాధ్యతలు అందుకున్నారు. బుధవారం జరిగిన కేం
న్యూఢిల్లీ : కొవిడ్-19 సంక్షోభం ఆసరాగా మహమ్మారి పేరుతో దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పంజాబ్ లో పాలక కాం�
నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ | జీఎస్టీ కౌన్సిల్ 43వ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరుగనుండగా.. సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వహ�
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల డెవలప్మెంట్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల సాయం చేయాలని కోరిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆంధ్రప్ర
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్లో ఏకంగా 1,38,051 కొత్త కంపెనీలు నమోదయ్యాయని ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. లోక్సభలో సోమ�
న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించడం లేదని సోమవారం లోక్సభలో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్న�
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వివిధ బ్యాంకులు రూ.1.15 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశాయి. ఈ సంగతిని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం ప్ర�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి తప్పించుకునేందుకు దేశవ్యాప్తంగా 10,113 కంపెనీలు స్వచ్ఛందంగా కార్యకలాపాలను నిలిపివేశాయని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం మెరుగైన సుపరిపాలన కోసం క్రిప్టో కరెన్సీలతోపాటు నూతన టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠ�