లోక్సభ చివరి దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏడు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరగనుంది. 904 మంది అభ్యర్థులు ఈ విడతలో పోటీ పడుతున్నారు.
Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కొందరు పగటి కలలు కంటున్నారని ఆ పార్టీ నేత సచిన్ పైలట్ను ఉద్దేశించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ నేతలు చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.
Farmer Protest | రైతుల ఛలో ఢిల్లీ పిలుపుతో దేశ రాజధాని సరిహద్దులను మూసివేశారు. నగరంలోకి రైతులను రానివ్వకుండా భారీగా బలగాలను మోహరించారు. అయితే, రైతుల నిరసనపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.
Bajrang Punia: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల అనంతరం కుస్తీ వీరులు ఒక్కొక్కరుగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ వివాదంపై...
Waheeda Rehman | బాలీవుడ్ లెజెండరీ నటి, డ్యాన్సర్ వహీదా రెహమాన్ (Waheeda Rehman)కు దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్టైమ్ అచీవ్మెంట్ (Dadasaheb Phalke Lifetime Achievement) అవార్డు వరించింది. 2023 సంవత్సరానికి గాను ఆమెకు ఈ అవార్డు దక్కినట్లు కేంద్ర సమ�
Anurag Thakur: ఒకవేళ బ్రిజ్ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశిస్తే, అప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరని ఠాకూర్ తెలిపారు.రెజ్లర్లతో జరిగిన భేటీలో కుదిరిన ఒప్పందం ప్రకారం కట్టుబడి ఉన్నామని, జూన్ 15వ తేదీన బ్రిజ్�
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్పై (Wrestler Bajrang Puina) చర్యలు చేపట్టాలని కోరుతూ ఆందోళన చేపట్టిన రెజ్లర్లతో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం