ఆదిలాబాద్ జిల్లాకు ఐటీపార్క్ రాబోతున్నది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న ఐటీపార్క్కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. దీంతో జిల్లాలోని �
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ రూ.25 వేలు చెల్లించనున్నట్లు యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు కార్మికుల వేతనాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. పర్మినెంట్ కార్మికుడికి రూ.25 వేలు
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులకు ఆస్కారం లేకుండా అంచనాలకు తగ్గట్లే 15 మందితో సోమవారం �
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తారని, ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశ రాజకీయాన్ని నడిపిస్తారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తాను ప్రాణాలకు తెగించి సాధించిన, తాను ప్రాణ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పెద్దపల్లి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. భారీ బహిరంగ సభా వేదికగా రాష్ట్రం, దేశంలో బీజేపీ చేస్తున్న ఆగడాలను, కక్షపూరిత చర్యలపై ప్రజలను జాగృతం చేస్తూనే జిల్లాకు నిధులు మంజ�
అమెరికన్ పార్లమెంట్ నిర్దేశించినట్టుగా 2023 ఆర్థిక సంవత్సరంలో 65 వేల హెచ్-1బీ వీసాల జారీకి సరిపడినన్ని దరఖాస్తులు అందినట్టు ఆ దేశంలోని ఫెడరల్ ఏజెన్సీ ప్రకటించింది. అమెరికాలోని కంపెనీలు ప్రత్యేక నైపుణ్
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక సిద్ధమైంది. గతేడాదికంటే 14 శాతం అధికంగా 3356.48కోట్ల లక్ష్యంతో రూపుదిద్దుకున్నది. ప్రాధాన్యతా రంగాలకు రూ.3183.28 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు 173.20కోట్లు కేటాయ
నిరుద్యోగ యువతకు రాష్ట్ర సర్కారు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాటిలో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. మరో 995 పోస్టులను టీఎస్�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల నాలుగో తేదీన యూపీఎస్సీ �
ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రాబోయే జూన్లో స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలున్నాయని ఎస్ఈసీ సీ పార్థసారథి తెలిపారు. నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికలు నిర్వహించేందుకు స�
నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి, కేథరీన్ ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యమున్న మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై స
కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరిక ఏపీ కేంద్రంగా వాస్తవ రూపం దాల్చింది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిమితిని స్వల్పంగా పెంచుకునేందుకు �
‘కేజీఎఫ్' సిరీస్ చిత్రాల నిర్మాణంతో హోంబలే ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవలే విడుదలైన ‘కేజీఎఫ్-2’ పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో హోంబలే
శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ యువతకు వాళ్ల ఉద్యోగాలు వాళ్లకే దక్కేటట్లు 95% లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించినం. నాలుగురోజులు ఆలస్యమైతే అయ్యింది కానీ.. శాశ్వతంగా ఈ సారి నుంచి ఏ ఉద్యోగం వచ్చినా తెలం