ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతున్నది. చివరికి అమలు చేయకుండానే చేతులెత్తేస్తున్నది. కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్నది. ఫలితంగా ఆశతో ఎదురుచూస్తున్న ప్�
జిల్లాలోని ధాన్యం కొనుగోళ్ల విక్రయాల్లో దళారులదే పైచేయిగా మారింది. వారు రైతుల నుంచి తక్కువ ధరకు కొంటూ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
అన్నదాతపై ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తున్నది. పంటలకు సాగు నీరు ఇవ్వకుండా లక్షల ఎకరాలను ఎండబెట్టిన ప్రభుత్వం ఇప్పుడు రైతుల చేతికి వచ్చిన కొద్దిపాటి పంటలను కూడా కొనకుండా నిర్లక్ష్యం చేస్తున్నద�
వానకాలం సీజన్ పంటల నూర్పిడి పూర్తి కావడంతో అన్నదాతలు యాసంగి సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ముందస్తుగా వరి నార్లు పోసుకున్న రైతులు నాట్లు వేయడానికి సన్నద్ధమవుతున్నారు. అయితే.. నాట్లు వేసేటప్పుడు తగిన యాజమ�
బీఆర్ఎస్ ప్రభుత్వం నిస్సందేహంగా రైతు ప్రభుత్వమే. అన్నదాతకు తెలంగాణ ప్రభుత్వం పంట సహాయం కోసం ఏర్పాటుచేసిన రైతుబంధు పథకం డబ్బులు పడకుండా కాంగ్రెస్ కుట్రలు పన్నింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లోంచ�
రైతుల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా అన్నదాతలకు మరో శుభవార్త చెప్పింది. అప్పుల ఊబిలో చిక్కుకున్న అన్నదాతలకు ఇప్పటికే రైతుబంధు వంటి పథకాల ద్వారా అండగా ఉంటున్న ప్రభుత్వం.. రైతులక�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు అన్నదాతలు పొలాల్లో పూజలు చేసి పంటలు బాగా పండాలని వేడుకుంటారు. ఈ సందర్భంగా అన్నదాతల�
నాడు ‘ఊరిడిసి నేను వోదునా, అయ్యో ఉరివోసుకుని సద్దునా’ అని అప్పుల ఊబిలో చిక్కిన రైతు బాధను చూసి గూడ అంజన్న పాట కట్టిండు. ‘ముద్దుల రాజాలో కొడుకా ఉత్తరమేస్తున్నా. నువ్వు సక్కంగుండు రాజాలు, నువ్వు సల్లంగుండు
కాంగ్రెస్ పాలనలో భూ రికార్డుల నిర్వహణలో దళారుల పెత్తనమే కొనసాగింది. రైతులకు తెలియకుండానే వారి పేర రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వ్యవసాయ భూమి మరొకరి పేరు మీదకు మారేది. బాధిత రైతులు నెత్తీనోరు బాదుకున్నా ఫ�
ధరణి పోర్టల్తో ఏండ్ల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. ఈసీలతోపాటు భూమికి సంబంధించిన ఇతర సర్టిఫికెట్లన్నీ ఈ పోర్టల్ నుంచి పొందే అవకాశం ఉండడంతో రైతులకు ఇబ్బందులు తీరుతున్నాయి.
వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం విత్తనాలకు చెక్ పెడుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రతి విత్తన సంచిపై క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ముద్ర�
ఎండాకాలం పొలం దున్నడం పనులు ప్రారంభమయ్యాయి. వేసవిలో పొలాలను దున్నుకోవడం ద్వారా కలుపు, చీడ పురుగులు నశిస్తాయని, పొలం కూడా మెత్తబడి అధిక దిగుబడిని సాధించొచ్చని వ్యవసాయాధికారుల సూచనలతో రంగారెడ్డి జిల్లాల
అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం ఆయ న మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట�
ఇతర రాష్ట్రాల్లో రైతులు పండించిన ధాన్యం విక్రయించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని, కానీ మన రాష్ట్రంలో వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొన�