అన్నదాతను అకాల పీడ వెంటాడుతున్నది. బంగారు పంటలు చేతికొస్తున్న తరుణంలో దుఃఖాన్ని మిగులుస్తున్నది. ఎండకాలం పూట వానకాలన్ని తలపించేలా కొడుతున్న వానలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ఇప్పటికే పడిన వర్
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వరి పంటనే కాకుండా తీగ జాతి పంటలను కూడా సాగు చేసి అధిక దిగుబడులను సాధించొచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటలతోపాటు �
మెదక్ జిల్లాలో 9966 మంది రైతులకు చెందిన 13,858 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో వరి 13,632 ఎకరాలు, మామిడి 204 ఎకరాల్లో నష్టం జరిగిందని గుర్తించారు. సంగారెడ్డి జిల్లా
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని ఆశావాదులు ప్రబోధిస్తారు. కానీ, విస్తృతంగా అందివచ్చిన అపార అవకాశాలే సంక్షోభాలకు దారితీస్తే?! ఇప్పుడు వరి పంట విషయంలో తెలంగాణ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. ఆహార