ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన వారిని పోలీసులు నిర్బంధిస్తున్నారు. మొన్న అంగన్వాడీలు, నిన్న పారిశుద్ధ్య కార్మికులను ముందస్తుగా అరెస్టు చ�
అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి ప్రభుత్వాన్ని కోరారు.
తమ డిమాండ్లు నెరవేర్చాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం మహబూబాబాద్, ములుగు, జనగామ హనుమకొండ జిల్లాల్లో అంగన్వాడీలు కదంతొక్కారు.
తాము అధికారంలోకి వస్తే తమ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, మెరుగైన వేతనాలిస్తామని, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని అంగన్వాడీ టీచర్లు, ఆశా
Smartphone Tender Scam | అంగన్వాడీ టీచర్లకు అందజేసే స్మార్ట్ఫోన్ల టెండర్లలో రాష్ట్ర సర్కారు రూ.30 కోట్ల కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. తన శాఖలో ఇంతటి అవిన�
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇల్లెందు ప
CITU Strike | దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గురువారం తాండూర్ తహసీల్ కార్యాలయం నుంచి ఐబీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వంట కార్మికుల పెండింగ్ వేతనాలు, కోడిగుడ్ల బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ క
సమస్త విధులతో అంగన్వాడీ టీచర్లు సతమతమవుతున్నారు. భద్రాద్రి జిల్లాలో అంగన్వాడీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బెస్తెడు జీతానికి బారెడు కష్టం చేయాల్సి వస్తోంది. తమ అంగన్వాడీ కేంద్రాల్లోని విధులేగాక
అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీలో కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. అయితే కమీషన్ల వాటా తేలకపోవడంతోనే జాప్యం జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అంగన్వాడీలపై పోలీసులు అమానుషం ప్రదర్శించారు. మహిళలని చూడకుండా ఈడ్చిపడేశారు. ఇష్టానుసారంగా నెట్టివేశారు. వివిధ స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. పొద్దంతా ఠాణాల్లోనే ఉంచి ఆకలికి అలమటించేలా చేశారు. తమ న
హక్కుల సాధన కోసం చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన అంగన్వాడీ టీచర్లపై రేవంత్ సర్కారు కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.