అంగన్వాడీ వర్కర్స్కు (Anganwadi Workers) రాష్ట్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనున్నట్లు ప్రకటించింది.
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు అంగన్వాడీలు సోమవారం పరిగిలోని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి ఇంటిని ముట్టడించి ధర్నా చేశారు.
సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సోమవారం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇండ్ల వద్ద ధర్నాలు చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం 19న చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్�
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో కలిసి సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అ�
అంగన్వాడీ టీచర్లకు రూ.ఐదు లక్షలు, ఆయాలకు రూ.రెండు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య , మును�
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు రోడ్డెక్కారు. 65ఏళ్లు పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, సమ్మె హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీహెచ్
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతీ నెల సకాలంలో వేతనాలు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్(ఏఐటీయూసీ అనుబంధ) నాయకులు పాల్వంచలో సీడీపీవో రేవతికి మంగళవారం వినతిపత్ర�
Devi Prasad | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. అంగన్వాడీలకు ఏ ఒక్కరికీ కూడా ఇవాళ్టి వరకు జీతాలు అందలేదు. కిందిస్థాయి ఉద్యోగులకు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ సమస్యల ఊసే ఎత్తడం లేదని.. తమను ఉద్ధరిస్తామని చెప్పిన రేవంత్రెడ్డి మాట ఉత్తిదేనని తేటతెల్లమైందని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, మెప్మా సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు కలిసి ర్యాలీలు తీసి ప్రతిజ్ఞ �
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పౌష్టికాహారం నేరుగా లబ్ధిదారులకు అందేలా ప్రత్యేక సర
ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఓటరు అవగాహనపై మంగళవారం నల్లగొండ ఎన్జీ కళాశాల నుంచి గడియారం సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రా
ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ 40-50 శాతం మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించడం శుభపరిణామమని మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని నిర్వహించగా కలెక్టర�