అంగన్వాడీలపై పోలీసులు అమానుషం ప్రదర్శించారు. మహిళలని చూడకుండా ఈడ్చిపడేశారు. ఇష్టానుసారంగా నెట్టివేశారు. వివిధ స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. పొద్దంతా ఠాణాల్లోనే ఉంచి ఆకలికి అలమటించేలా చేశారు. తమ న
హక్కుల సాధన కోసం చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన అంగన్వాడీ టీచర్లపై రేవంత్ సర్కారు కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా చలో సెక్రటేరి యట్కు తరలి వెళ్తున్న అంగన్వాడీ టీచర్లను పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డుకుంటున్నారు.
పసి పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించే అంగన్వాడీలకు భద్రాద్రి జిల్లాలో తగినన్ని పక్కా భవనాలు కూడా లేవు. ఉన్న వాటిల్లో దాదాపు సగం కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మరికొన్ని సొంత భవనాలు శి�
తెలంగాణలో సకల జనుల సమరభేరి మోగుతున్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. నాడు స్వరాష్ట్రం కోసం సకల జనుల సమ్మెతో ఉద్యమించిన తెలంగాణ సమాజం.. ఇప్పుడు సర్కారు దమన నీతి మీద సమరం చేస్తున్నది. సర్�
అంగన్వాడీల ఆందోళన అట్టుడికింది. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించడంతోపాటు పలు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్�
కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళనబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కామార�
సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ ఇంటి ఎదుట ఉమ్మడి ఆదిలాబాద్ జిల
తమ సమస్యలను ప్రభు త్వం పరిష్కరించడం లేదని అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘హలో అంగన్వాడీ-చలో మక్తల్' పేరిట మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని