Vice President | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
Dastagiri | కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరి (Dastagiri) అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ (Nomination) దాఖలు చేశారు.
Nominations | ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల(General election) నామినేషన్ల గడువు ముగిసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న విషయం తెలిసిందే.
YS Jagan | ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ముందు వైఎస్సార్పీసీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత పులివెందులలోని సెక్రటేరియ�
YS Sharmila | ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్పై ఆయన సోదరి.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాజకీయాలు, అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చే
ఆంధ్రప్రదేశ్కు చెందిన దాసరి చందు(20) అనే ఓ మెడికల్ విద్యార్థి కిర్గిస్థాన్లో మరణించాడు. అక్కడ గడ్డకట్టిన ఒక జలపాతంలో చిక్కుకొని అతను మృతిచెందాడని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
Posani Krishna Murali | వైఎస్ జగన్ పార్టీని ప్రజల కోసం స్థాపించారని.. పైసల కోసమే మెగా కుటుంబం పార్టీ పెట్టిందని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోసాని సోమవారం మ
ఏపీలో టీడీపీ ఐదుస్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది. ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి. ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజుకు అవకాశం దక్కింది.
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కమిషనర్ సురేశ్కుమార్ ఫలితాలు విడుదల చేయనున్నారు.