Supreme Court | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.
Supplementary Fees | ఇటీవల ఇంటర్ ఫలితాలు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board) అధికారులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల (Supplementary Fees) ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించారు.
Lok Sabha Polls | త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిర్ణయించింది. ఈ మేరకు అంతర్రాష్ట్ర ఎన్నికల సంబంధిత అంశాలపై తెలంగాణ సచివాలయంలో స�
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో (Ananthapuram) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొని.. దానిపై ఉన్న వ్యక్తిని 18 కిలోమీటర్ల దూరం కారుతోసహా లాక్కెళ్లాడు.
Anam Venkataramana Reddy | ఏపీ ముఖ్యమంత్రి విజయవాడలో శనివారం రాత్రి రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులో జగన్ ఎడమకంటి పై భాగంలో గాయమైంది. అయితే, ఈ దాడి ఘటనపై తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి ప�
RK Roja | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. జగన్పై దాడికి నిరసనగా ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిరసనలకు దిగారు. తిరుపతి జిల్లా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్పడింది. రాళ్ల దాడి నేపథ్యంలో సీఎం జగన్ కంటికి గాయమవడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆదివారం గుడివాడలో జరగాల్సిన
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో చురుగ్గా పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాళ్లదాడికి తెగబడ్డారు. విజయవాడలోని సింగ్నగర్ ప్రాంతంలో దా
Vijaya Sai Reddy | జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తన బాల్య మిత్రుడని వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఓ టీవీ ఛానెల్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా.. ప్రస్తుతం
Inter Student | ఆ బాలికకు చదువంటే ఎంతో ఇష్టం. కానీ ఆర్థిక సమస్యల కారణంగానే ఆమెకు చిన్నతనంలోనే వివాహం చేయాలని పేరెంట్స్ నిర్ణయించారు. తనకు చదువుకోవాలని ఉందని చెప్పి ఆ బాలిక అధికారులకు మొరపెట్టుక
సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరోసారి అభిమానులపై చేయిచేసుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో బాలయ్య ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
“ఇవాళ కూడా ఎండీడీఎల్(మినిమమ్ డ్రా డౌన్ లెవెల్) ఎబౌ లెవెల్ సాగర్లో ఏడు టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఎన్డీడీఎల్ కింద కూడా మరో ఏడెనిమిది టీఎంసీల నీళ్లు ఉన్నాయి.
KRMB | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు గంటలకు పైగా జలసౌధలో కొనసాగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించారు.