తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసైపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తున్న వీడియో వైరల్గా మారింది.
Trains Cancell | ఏపీలోని విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. విజయవాడ రైల్వే డివిజన్లో ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతుండడంతో పలు రూట్లలో నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు.
AEP SET | అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్ (AEP set ) ఫలితాలను మంగళవారం అధికారులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్లో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఎన్డీయే కూటమి పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. అమరావతిలో టీడీపీ, బీజ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘన విజయం సాంధించింది. పార్టీని విజయపథాన నడిపిన జనసేనాని పవన్కల్యాణ్ (Pawan Kalyan) ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై లారీ-కారు-టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మర�
రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఇటీవల కొత్తగా ఐదు మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది. మద్యం ప్రియుల నుంచి వస్తున్న వ్యతిరేకత, కొత్త కంపెనీల నుంచి వచ్చే ఉత్పత్తుల న
Pawan Kalyan | జనసేన పార్టీ అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం నూకాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలోని నూకాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర�
Summer holidays | రాష్ట్రంలో వేసవి సెలవులను(Summer holidays) పొడిగిస్తున్నట్లు(Extension) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్ అవుతాయని తెలిపింది.
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కు చెందిన ఏపీలోని శ్రీకాకుళంలోగల ఏపీఐ తయారీ కేంద్రానికి యూఎస్ఎఫ్డీఏ నాలుగు అబ్జర్వేషన్లతో ఫామ్ 483ని జారీ చేసింది. ఏపీఐ ప్లాంట్ను పరిశీలించిన అనంతరం ఇది వచ్చినట్టు త�