IAS Transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (New Chief Secretary) గా నీరభ్కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే సీఎంవోలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీలు సంచలనం కలిగిస్తోంది .
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగుతున్న జవహర్ రె�
Revanth Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఏపీలో అఖండ విజయం సాధించిన చంద్రబాబుకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 272 సీట్లు బీజేపీకి ఒంటరిగా దక్కకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన జేడీయూ, టీడీపీ మద్దతుపై బీజేపీ ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. 16 సీట్లు సాధించిన టీడీపీ, 12 సీట్లు ఉన
తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
YS Jagan | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఫలితాల ముగిసిన అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పలువురు రిటైర్డ్ ఉన్నతాధికారులు వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచారు. టీడీపీ తరఫున రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, గుంట
ఏపీలో భారీ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు.