దాదాపు రెండు నెలలపాటు సాగిన లోక్సభ ఎన్నికల సంగ్రామంలో విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం నిర్వహించనున్
మొన్నటిదాకా తమ అంచనాలే నిజమవుతాయని బలంగా నమ్మిన బెట్టింగ్బాబులను ఎగ్జిట్పోల్స్ అయోమయంలో పడేశాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై కొందరు.. కాంగ్రెస్పై కొందరు.. ఏపీలో వైసీపీ గెలుస్తుందని కొందరు.. కూటమి వస
ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నేటి ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25ల�
బెట్టింగ్.. బెట్టింగ్.. బెట్టింగ్.. రెండు తెలుగు రాష్ర్టాల్లో పార్లమెంటు ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్ని�
హైదరాబాద్ను ఉమ్మడి రాజధానికిగా మరో పదేండ్లు పొడిగించాలని, దీనికోసం ఏపీలోని అన్ని పార్టీలు ఐక్యంగా పోరడాలని మాజీ ఏపీసీసీ చీఫ్ డాక్టర్ సాకే శైలజానాథ్ తెలిపారు. ఏపీతో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బం�
Minister Roja | టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ఏపీలో వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా కావడం ఖాయమని మంత్రి రోజా ధీమాను వ్యక్తం చేశారు.
AP CEO Meena | ఈనెల 4న ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కి్ంపు పటిష్టవంతంగా నిర్వహించాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా ఎన్నికల సిబ్బంది కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం తెగిపోయింది. పదేండ్ల ఉమ్మడి కథ ముగిసింది. జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. రాష్ట్రం విభజన జరిగి శనివారానికి పదేండ్లు పూర్త�
లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది. దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ ఎన్నికల పర్వంలో చివరి(ఏడో) దశ పోలింగ్ శనివారం జరిగింది. 8 రాష్ర్టాల్లోని 57 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాత్రి 11.45 గంటల వరకు 61.63 శాతం
AP Exit Polls | దేశంలో ఎన్నికల ఎగ్జిట్పోల్స్ పలు పార్టీలకు షాక్ను ఇస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్పోల్స్ ఆంధ్రప్రదేశ్లో మిశ్రమ ఫలితాలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం బ�
Supreme Court | ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి (MLA Pinnelli) రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని బాధితుడు శేషాగిరిరావు సుప్రీం కోర్టు మెట్లక్కారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస�