Exit Polls | పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం ఒకెత్తయితే.. ఫలితాల కోసం 19 రోజులుగా నీరిక్షిస్తుండడం మరో ఎత్తవుతున్నది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా, ప్రజ
పక్క రాష్ట్రం ఆంధ్రాలో పోలింగ్ ముగిసింది మొదలు పోస్టల్ బ్యాలెట్లపై జరుగుతున్న రాద్ధాంతం అంతాఇంతా కాదు. చివరకు రాజకీయ పార్టీలు కోర్టుల తలుపులు తట్టాయి. పోస్టల్ బ్యాలెట్లపై కొన్నిచోట్ల గెజిటెడ్ అధి�
సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు (AB Venkateswara Rao) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేశ్కుమార్ మీనా జారీచేసిన వివాదాస్పద మెమోను ఉపసంహరించుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు గురువారం తెలిపింది.
AP ICET Results | ఆంధ్రప్రదేశ్లో ఐసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 44,447 మంది విద్యార్థ�
హైదరాబాద్ శివార్లలోని ఇనాంగూడలో విషాదం చోటుచేసుకున్నది. పాల ప్యాకెట్ కోసం కుమారుడితో వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో (Road Accident) మృతిచెందారు. గురువారం ఉదయం అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడలో శెట్టి
Election Commission | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలను
Sajjala | ఏపీ ఎన్నికల ఫలితాల రోజున వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వ సలహదారుడు, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
Tragedy | ఏపీలోని బాపట్ల జిల్లా నల్లమడ వాగులో నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.