Chandra Babu | చిత్తూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Road Terror | ఏపీలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి. తిరుపతి జిల్లాలో నిన్న లారీ కారుపై బోల్తా పడి 4 గురు చనిపోయిన ఘటనను మరువముందే చిత్తూరు జిల్లాలో శుక్రవారం మరో ఘోర రోడ్డ�
AP Cabinet | ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈనెల 18న జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపాలని జీఏడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో సంభవించిన వరదల వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు సినీ తారలు భారీ విరాళాలతో ముం�
ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి (Minister Sandhya Rani) పెనుప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మంత్రి సంధ్యారాణి విజయనగరం జిల్లా మెంటాడ మండలం పర్యటనకు వెళ్తున్నారు.
Devara | జూనియర్ దేవర సినిమా చూసే వరకు నన్ను బతికించండి అంటూ ఓ బ్లడ్ క్యాన్సర్ బాధితుడు వేడుకుంటున్నాడు. ఈ సందర్భంగా బాధిత యువకుడి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకును బతికించండి అని ఏపీ సీఎం �
Minister Kollu Ravindra | ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నూతన మద్యం పాలసీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
AP Minister | వర్షాలు, వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.