AP High Court | ఏపీలోని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన పాత్రికేయుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు ఏపీ హైకోర్టులో నిరాశే ఎదురయ్యింది.
Ex Minister Satyanarayana | మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలోని నివాసంలో కన్నుమూశారు.
AP TET 2024 | ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉదయం ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఫలితాలను cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని నారా లోకేశ్ వె�
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు (AP TET Results) విడుదలయ్యాయి. 50.79 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం https://cse.ap.gov.inలో చూడవచ్చు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు.
Vani Prasad | ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణీ ప్రసాద్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ వాహనాన్ని ఓవర్టెక్ చేయబోయి ప�
మ్యాట్రిమోనీ డాట్కామ్తో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా అశోక్నగర్కు చెందిన దంపతులు ఎర్ర వెంకటనాగరాజు, రామంచ సౌజన్యను రిమాండ్ చేసినట్లు రామగుండం సైబర్క్రైమ్ పో�
IAS Officers | ఆంధ్రప్రదేశ్లో పలువురు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్గా శ్రీధర్ను బదిల
Sajjala Ramakrishna Reddy | ఏపీలో చంద్రబాబు పాలన మొదలైన నాటి నుంచి అరాచకం మొదలైందని, మాఫియా పాలన కొనసాగుతుందని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
Poison gas leak | బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గోకర్ణమఠంలో రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో విషవాయువు లీకై 30 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని రాజమండి నుంచి మధ్యప్రదేశ్కు సినీ ఫక్కీలో గంజాయిని తరలిస్తుండగా, వాంకిడి చెక్పోస్టు వద్ద గురువారం సాయంత్రం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రూ. 72.50 లక్షల విలువైన 290 కిలోల మత్తు పదార్