రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)కు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మార్చి 9న హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది. సమావేశంలో పాల్గొనాలన
హైదరాబాద్ : రాజోళిబండ డైవర్షన్ స్కీం చుట్టూ నెలకొన్న వివాదాలకు ముగింపు పలకాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే బోర్డు నేతృత్వంలోని టెక్నికల్ టీం ఆర్డీఎస్ ఆనికట్, సుంకేసుల బరాజ్, తుమ్మిళ్ల ల�
హైదరాబాద్ : గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మార్చి 11వ తేదీకి వాయిదాపడింది. వాస్తవానికి సమావేశం 4వ తేదీన జరుగాల్సి ఉండగా.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అదే రోజు పోలవరం పర్యటనకు వస్తున్నారు. ఈ �
Venkatrao | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు (Venkatrao ) కన్నుమూశారు. 102 ఏండ్ల వెంకట్రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు