అమరావతి : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు జరుపాలని టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో సమావేశం నిర్వహించారు. టీడీపీ 40 ఏళ్ల ఆవ
రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)కు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మార్చి 9న హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది. సమావేశంలో పాల్గొనాలన