హైదరాబాద్ : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు ఆయనే రాశారంటూ వెలుగులోకి వచ్చిన లేఖ.. ఆయన్ని కొడుతూ.. ఆయన అభీష్టానికి విరుద్ధంగా రాయించినట్లు ఉందని సీబీఐ పేర్కొంది. తప్పనిసరి పరిస్థితు
అమరావతి : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు జరుపాలని టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో సమావేశం నిర్వహించారు. టీడీపీ 40 ఏళ్ల ఆవ