Gujarat | కొత్త జాతీయ విద్యా విధానంలో భాగంగా 2030 వరకు దేశంలోని 100 శాతం పిల్లలను బడులకు పంపించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బీజేపీ పాలిత రాష్ర్టాలే అడ్డంకిగా మారుతున్నాయి. సెకండరీ స్కూల్ చదువులను మానేసిన డ్�
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సచివాలయ ఔట్ సోర్సింగ్ సిబ్బంది షాకిచ్చారు. వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఏకంగా మంత్రి చాంబర్కు తాళం వేసిన ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది.
తెలంగాణపై కేంద్ర వివక్షను కొనసాగిస్తునే ఉన్నది. నిధుల రూపంలో రావాల్సిన వాటాల్లోనూ తెలంగాణకు అందాల్సిన వాటిపై కొతను విధిస్తూనే ఉన్నది. తెలంగాణకు పన్నుల్లో వాటా కింద రూ.2,486 కోట్లు విడుదల చేసింది కేంద్రం.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై (National High way) ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
Roja Selvamani | ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సీనియర్ నటి రోజా సెల్వమని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తున్నది. కొద్ది రోజుల కిందట కాలు బెణకడంతో ఫిజియ
Train Fire Accident | ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు రైల్వేస్టేషన్లోని ఓ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే టెక్నికల్ వ్యాగన్లో మంటలు చెలరేగాయి. వ్యాగన్లో ఆయిల్ టిన్నులు ఉండడంతో మంటలు అంటుకోవడంతో బోగీ మొత్తం దగ్ధ�
Harish Rao | సంగారెడ్డి : స్వపరిపాలనలో సుపరిపాలన అందిస్తున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ద
కినారా క్యాపిటల్..తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రూ.800 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధిక
2 జూన్ 2014 నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.
కృష్ణా జలాలను తాత్కాలికంగా 66ః34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు గతంలో ఆంధ్రప్రదేశ్తో చేసుకున్న ఒప్పందానికి ఇక ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని, వెంటనే ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటాలను త�
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) కేడర్ కేటాయింపులకు సంబంధించి దాఖలైన కేసుల విచారణను జూలై 3కి హైకోర్టు వాయిదా వేసింది.
Road Accident | ఏపీలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasham) జిల్లా టంగుటూరు (Tangutur) వద్ద మచిలీపట్నం-తిరుపతి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్ప్రెస్ (Machilipatnam-Tirupati exp