ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుత్తు సంస్థల మధ్య చాలా కాలంగా నలుగుతున్న బకాయిల చెల్లింపు వివాదంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ఏకపక్షంగా బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం హుకుం జారీచేయడాన్ని త�
మార్గదర్శి చిట్ఫండ్ చైర్మన్ రామోజీరావుపై ఏపీ సీఐడీకి మరో ఫిర్యాదు అందింది. సంస్థలో తమకు రావాల్సిన వాటా కోసం వెళ్తే రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా ఆయన పేరిటే రాయించుకున్నారని మార్గదర్శి వ్య�
ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. జిల్లాలోని మార్కాపురం మండలం రాయవరం కనకదుర్గమ్మ కాలనీలో పెండ్లి చేయలేదనే నెపంతో తండ్రిని కుమారుడు హత్య చేశాడు.
AP News | ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 14 నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులను ఖరారు చేస�
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయిన చంద్రబాబు బెయిల్ పిటిషన్పై గురువారం ఉదయం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల�
Chandra Babu Naidu | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోరు గురువారం విచారణ జరిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం ఒక్కరోజే 71,361 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా టీటీడీకి రూ.3.69 కోట్ల ఆదాయం సమకూరింది.
ఆంధ్రప్రదేశ్లోని కడప (Kadapa) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు (RTC Bus), ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక�
ఆంధ్రప్రదేశ్లోని ఐఏఎస్ అధికారులకు సెప్టెంబర్ నెల వేతనం ఇప్పటి వరకు అందలేదు. ఈ నెల 5వ తేదీ దాటినా సర్కారు జీతాలు ఇవ్వలేదు. దీంతో ఐఏఎస్లు గుర్రుగా ఉన్నారు.
KRMB | ఆంధ్రప్రదేశ్పై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టిందంటూ కేఆర్ఎంబీకి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. నేషనల్ గ్రీన్
Chandrababu Naidu | ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు, సీఐడీ చేసిన దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. గురువారం ఉదయం 11 గంటలకు పిటిషన్లపై విచారణ జరుపనున్నట్లు న్యాయమూ�
Pawan Kalyan | జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు బుధవారం ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర జరుగనున్నది. యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్ చేశారని, దీనిపై తనకు సమాచారం అందిందంటూ పవన్ క�
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల నిర్వాకం బయటపడింది. ఓ బంగారం దుకాణానికి నెల రోజులకు గానూ రూ. కోటి కరెంట్ బిల్ విధించారు.
Chandrababu Naidu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల సీఐడీ కస్టడి ముగిసింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన�