నిధులు లేకపోవడంతో ఏ పనీ చేయలేకపోతున్నమనే విషయాన్ని ఓ సర్పంచ్ ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడం కనీసం వీధి లైట్లు కూడా రిపేర్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడిట్ ఉద్యోగులు సమ్మెలోకి దిగనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారు గురువారం సమ్మె నోటీసు ఇచ్చారు. స్టేట్ ఆడిట్ డైరెక్టర్ను కలిసిన ఉద్యోగులు ఈ మేరకు సమ్మె నోటీసును...
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు సంగతమే గానీ.. విశాఖలోని సీబీఐ కోర్టులను మాత్రం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోనున్నాయి. విశాఖపట్నంలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుల్లోని రెండు కోర్టులను...