వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని సమీక్షించిన పార్టీ అధినేత జగన్.. 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పినట్లు...
తనను గుడ్డిగా విమర్శిస్తున్నవారికి అభివృద్ధి కనిపించదని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేశారో చర్చకు వస్తారా అని టీడీపీ నేతలకు ఆయన సవాల్..
ఎమ్మెల్సీ నారా లోకేశ్ మంగళగిరిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అనుకోని అతిథిలా ఓ వైసీపీ నేత ఇంటికి వెళ్లిన నారా లోకేశ్.. వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
అమరావతినే రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు కామెంట్స్ చేశారు. అది ఒళ్లు బలిసిన వారు చేస్తున్న పాదయాత్ర అని...
మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్లో బుధవారం ఉదయం 20వ బ్యాచ్ కెనైన్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత ముఖ్యఅతిథిగా...