ఇంద్రకీలాద్రిపై క్యూలైన్లను, కొండపై ఏర్పాట్లను ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. టిక్కెట్ కౌంటర్ల వద్ద భక్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి మౌనదీక్ష చేపట్టారు. పీఎస్ ఎదుట కుర్చీ వేసుకుని కూర్చుండి ఆయన మౌనదీక్షకు దిగారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు మద్దతుగా దీక్షలో...
అమరావతి రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు. రైతుల పాదయాత్ర గత 15 రోజులుగా కొనసాగుతున్నది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో...
Tirumala | తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామిదర్శనం చేసుకుంటే ఎంతో పుణ్య మని భావించే భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగు తుంది. నిన్న స్వామివారి 52,68
జగన్ సర్కార్పై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. లాయర్లపై పెట్టే శ్రద్ధను పర్యావరణంపై చూపలేరా అని ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎంత మంది లాయర్లను మార్చారు, వారి కోసం ఎంత ఖర్చు చేశారో అన్నది కూడా
విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడం పట్ల అనంతపురం జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు.
ముప్పాళ్లపాడు మహిళా రైతులు ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. పవర్ గ్రిడ్ సంస్థకు ఇచ్చిన భూములకు పరిహారం ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చందర్లపాడు-నందిగామ రోడ్డుపై...