తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామి వారికి ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ వరకు విస్తరించి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పశుసంవర్ధక శాఖపై అధికారులతో సమీక్ష జరిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించాలని..
మీనలగ్నంలో ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. విశేష సంఖ్యలో భక్తజనం హాజరై స్వామివారిని కనులారా తిలకించి పులకించిపోయారు. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అప్పులు ఎందుకు చేస్తున్నారో.. ఎవరి కోసం చేస్తున్నారో వెల్లడించాలని బీజేపీ ఏపీ శాఖ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలను...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మూడున్నరేండ్లుగా దోపిడీ తప్పా మరో ఆలోచనేదీ లేదని బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇసుక, లిక్కర్, గనులు సహా అన్నింటినీ జగన్ మింగేస్తున్నారని...
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ట్విట్టర్ పోస్టుకు.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత పదునుగా...
ఇంద్రకీలాద్రిపై క్యూలైన్లను, కొండపై ఏర్పాట్లను ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. టిక్కెట్ కౌంటర్ల వద్ద భక్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.