లాటరీలో కారు బహుమతిగా వచ్చిందంటూ ఓ యువతిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వారి మాటలు నమ్మిన ఆమె తన ఫోన్ నుంచి రూ.59 వేలు వారి అకౌంట్కు పంపించారు. అనంతరం వారి ఫోన్ మూగబోవడంతో...
దసరా పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. దసరా పర్వదినం సందర్భంగా ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నది. ప్రయాణికుల రద్దీని...
Road accident| తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు మబ్బు గోపాల్ రెడ్డి (77) రోడ్డు ప్రమాదంలో మృతి చెందా రు. బ్రహ్మోత్సవాల కవరేజ్ పూర్తి చేసుకుని వెళ్తుండగా
గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న గుట్కాతో పాటు ఇంపోర్టెడ్ సిగరెట్లను నెల్లూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.46 లక్షల వరకు ఉంటుందని...
ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడాన్ని నిరసిస్తూ అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ రిలీ నిరాహార దీక్షలు చేపట్టింది. పేరు మార్చడం వల్ల ఎన్టీఆర్ను తీవ్రంగా అవమానించారని,..
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి స్నపనంలో విదేశీ పండ్లు ఆకర్శణగా నిలిచాయి. అలాగే, తొలిసారిగా రాగులతో చేసిన మాలలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జపాన్ నుంచి ఆపిల్స్, మస్కట్ నుంచి ద్రాక్ష, కొరియా నుంచి �