సినిమా థియేటర్లను నడిపించేందుకు ప్రభుత్వం నుంచి లైసెన్స్ తప్పనిసరి చేశారు. లైసెన్స్ పొందని సినిమా థియేటర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పాలనాయంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు బాపట్ల జిల్లా...
ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న ఎనిమిది మందిని చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.22 కోట్ల వరకు...
తెలుగు కమెడియన్ పృథ్వీరాజ్కు విజయవాడ కోర్టు మొట్టికాయలు వేసింది. భార్యకు నెలనెలా భరణం ఇవ్వాల్సిందే అని ఆదేశించింది. కేసు దాఖలైనప్పటి నుంచి భరణం చెల్లించాలని...
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్ను సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అరసవల్లికి...
అమరావతి రైతులు చేపడుతున్న మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం పాదయాత్రకు రైతులు విరామం ప్రకటించారు. ద్వారకాతిరుమలలో విరామం తీసుకుంటున్న రైతులు చిన వెంకన్నను దర్శించుకుని..
Spiritual Books| శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ కల్పవృక్ష వాహనసేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆవిష్కరించారు.