Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని
Heavy Rains|ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Srisailam Dam| నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు డ్యాం రెండు గేట్లు ఎత్తి దిగువలకు నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
TTD News | అందరి సహకారంతో తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అన్ని చోట్
Pushpa yagam | తిరుమల శ్రీవారికి నవంబర్ 1 న పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందు కోసం దాదాపు 7 టన్నుల పూలు వినియోగించనున్నారు. పుష్పయాగంలో ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి హృదయాన్ని తాకేంత వరకు పువ్వులతో..
Cancer Awareness| ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం అలవరచుకుని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని టీటీడీ ఈఓ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
TTD News : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి కల్కి అవతారంలో అశ్వ వాహనంపై ఊరేగిన శ్రీవారు.. భక్తులను అనుగ్రహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిం�