TTD News | తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఇందుకుగాను 10 విద్యుల్ బస్సులను స్వామికి విరాళంగా ఇచ్చేందుకు ఒలెక్ట్రా కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. రానున్న �
Olectra electric buses|మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్) గ్రూప్ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజిఎల్ )పది ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేయనుంది.
Tirumala|తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 16 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
Road accident|విశాఖ పట్నంలో బరోడా మహిళా క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా అపోలో ఆస్పత్రికి తరలించారు.
Gold seized|ఆంధ్రప్రదేశ్లో కస్టమ్స్ అధికారుల ఆపరేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. సుమారు రూ. 6.7 కోట్ల విలువగల బంగారాన్ని, నాలుగు కోట్ల నగదును పట్టుకోవడం సంచలనం కలిగిస్తుంది.
Tirumala|తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి 10 గంటల్లో దర్శనం సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
TTD News | తిరుమలకు వచ్చే భక్తులకు ఆహ్లాదం కలిగించే రీతిలో ఉద్యానవనాలకు పునర్వైభవం తీసుకురావాలని టీటీడీ అధికారులకు తిరుమల ఆలయ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సూచించారు. నారాయణగిరిలో రెండు నెలల్లో ఉద్�
Triple murder case | డప జిల్లా జిల్లా ప్రొద్దుటూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత యేడాది ముగ్గురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష ఖరారు
Tirumala|తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
TTD News | తిరుమలలో ఈ నెల 24 న దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విశేష సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలు ఉండటంతో అందుకు అనుగుణంగా టీటీడీ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఆ రోజున పలు సేవలను రద్దు చ�
Srisailam|శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.స్పిల్ వే ద్వారా 2.25 లక్షల క్యూసెక్కుల