TTD News | నాగులచవితిని పురస్కరించుకుని ఆదిశేష వాహనంపై మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమాడ వీధుల్లో ఊరేగింపు కన్నులపండువగా సాగి�
TTD News | తిరుపతి పట్టణంలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఆదేశించారు. ఐదు సెగ్మెంట్లలో పనులు వీలైనంత త్వరగా పూర్తిచే
TTD News | తిరుపతిలోని కపిలతీర్థంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి హోమం వైభవంగా జరిగింది. ఈ హోమంలో పాల్గొనేందుకు విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 15 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.