Sunkesula|సుంకేసుల ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి పెరుగుతుంది. ప్రాజెక్ట్ 19 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో చివరి రోజు శనివారం పుష్పయాగాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Srisailam|శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Prakasam Barrage| బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది.
Tirumala|తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్టుమెంట్లన్నీ నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు వేచిఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని
Donations|తిరుమలలోని శ్రీవారికి ఓ ఎన్ఆర్ఐ భక్తుడు భారీ విరాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. అమెరికాలో నివాసముంటున్న డేగా వినోద్ కుమార్, రాధికారెడ్డి కోటీ రూపాయల డీడీని
Tirumala| దేశంలోని నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల కిటికిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్టుమెంట్లు నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలైన్లలో నిలిచి ఉన్నారు.
Accident|ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వల్లూరు సమీపంలో లారీని కారు ఢీ కొనగా ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు.
భర్తను, ఇద్దరు పిల్లలను విడిచి రెండో పెళ్లి చేసుకుని నిర్లక్ష్యం చేస్తున్న భర్తను చంపేందుకు ప్రయత్నించిన మహిళ ఉదంతం నెల్లూరు రూరల్ మండలంలో చోటుచేసుకుంది.