శ్రీవారి నవహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వర్ణరథంపై శ్రీవేంకటాద్రీశుడు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఆరవ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీవారు బంగారు తేరులో...
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.1 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. శని, ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు...
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో విశేష సంఖ్యలో భక్తులు...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం నాటికి ఈ వేడుకలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. శనివారం రాత్రి గరుడ వాహనసేవలో పాల్గొనేందుకు విశేష సంఖ్యలో..
అంబేడ్కర్కోనసీమ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో తిరగబడటంతో ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. బోటులోని మిగతా నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన అల్లవరం మండలం...
గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం స్మరించుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి ఆయన ఘనంగా నివాళులర్పించారు.