వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు...
ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. తనను శివుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పాడు సమాజంలో తన శివుడు ఉండొద్దన్నాడని ఆయన రాసిన సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకుని...
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై తెలుగు అకాడమి చైర్పర్సన్, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఒక జిల్లాకే ఆ మహానీయుడు పేరు పెట్టగా.. యూనివర్శిటీది
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు పది రోజుల పాటు కొనసాగనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు...
అమరావతి రైతుల మహా పాదయాత్ర 15వ రోజుకు చేరుకున్నది. ఇవాల ఏలూరు జిల్లాలో మహా పాదయాత్ర కొనసాగుతున్నది. దారిపొడవునా ట్రాక్టర్లపై నుంచి రైతులపై పూలవర్షం కురిపించారు.
అక్టోబరు 15 నుంచి యూకే, యూరప్ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ కల్యాణాలు అక్టోబర్ 15 నుంచి నవంబరు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి.