ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అకారణంగా ఎన్టీఆర్ పేరు తొలగించడంపై ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ ఎన్టీఆర్ను అవమానించడమే...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిషేధం నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్ టెన్యూర్పై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఐదేండ్లే ఉంటారని చెప్పారు. జీవితకాలం అధ్యక్ష పదవిని చేపట్టేందుకు...
శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి గురువారం పరిశీలించారు. ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించేందుకు...
ఏపీలోని పర్యాటక కేంద్రాలు, ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. ఐదు సర్క్యూట్లలో ఈ టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేయనున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. ఇవాళ పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు.. అక్కడి ఆర్అండ్బీ గెస్ట్హౌజ్లో డ్రైవర్ దస్తగిరి, ఆయన భార్య షబానాను...