‘నాకు ప్రకృతి, పర్యావరణం అంటే ఎంతో మక్కువ. ఎలాంటి సినిమా తీసినా అందులో సామాజిక ప్రయోజం ఉండాలని కోరుకుంటా. ఇకముందు కూడా సమాజానికి ఉపయుక్తమయ్యే సినిమాలే చేస్తాను’ అన్నారు నిర్మాత రాజేందర్ రెడ్డి. ప్రముఖ �
అనసూయ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సింబా’. సంపత్నంది అందిచిన ఈ కథకు మురళీమనోహర్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలకానుంది. బుధవారం ట్రైలర్ను విడుదల చేశారు. ‘ప్రపంచంలో ఎయిర్ పొల్�
Anasuya | యాంకర్ నుంచి యాక్టర్ గా మారిన అనసూయ భరద్వాజ్ తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంది. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో గ్లామరెస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ భామ తర్వాత మంచి యాంకర్గా పేరు తెచ్చు
సోషల్ మీడియాలో అనసూయకు, నెటిజన్లకు మధ్య వార్ నడుస్తున్నది. ఓ హీరోను ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్ వివాదం రేపింది. సదరు హీరో అభిమానులు అనసూయను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో తలదూర్చింది నటి శ్�
నటి, వ్యాఖ్యాత మరోసారి ట్రోలింగ్కు గురయ్యారు. తన గురించి, తన కుటుంబం గురించి అసభ్యంగా కామెంట్స్ పెట్టే వారిపై పోలీస్ కేసులు పెడతానని ఆమె హెచ్చరించారు. తాజాగా ఆమె ట్వీట్ ఒకటి వైరల్గా మారింది. ‘అమ్మను
Anchor Anasuya Bharadwaj | తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ అండ్ కాంట్రవర్షియల్ యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది అనసూయ మాత్రమే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ కామెంట్స్ పోస్ట్ చేస్తూ అందరినీ తన వైపు తిప్పుకునే �
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘దర్జా’. పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సిని�