అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పెద్ద పులుల సంఖ్య పెరిగినట్టు డీఎఫ్వో రోహిత్ గోపిడి వెల్లడించారు. నిరుడు 33 పులులు ఉండగా ఈ సారి వాటి సంఖ్య 36కు చేరినట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పులుల లెక్కి�
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని గిరిజన భవన్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభను జాతీయ గీతం లేకుండా మొదలు పెట్టారు.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో (Domalapenta) పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ మినీ బస్సు దోమలపెంట వద్ద బోల్తాపడింది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Nagar Kurnool : అణగారిన వర్గాలు, పేదల అభ్యున్నతి కోసం పనిచేయాలని.. నిజమైన పేదవారినే గుర్తించాలని బంగ్లాదేశ్ ప్రపంచ అభివృద్ధి సంస్థ, పేదరిక నిర్మూలన సాధికారత మిషన్ సభ్యులు పి.ఉషారాణి అన్నారు.
Suspend Demand | సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెక్రెటరీ అలుగు వర్షినిని వెంటనే సస్పెండ్ చేయాలని అంబేడ్కర్ సంఘం నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం (Amrabad) మాచవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు. అమ్రాబాద్ మండలంలోని బీఆర్ఎస్ శ్రే
తెలంగాణ అమర్నాథ్ యాత్ర సలేశ్వరం జాతరకు (Saleshwaram Jatara) జనం పోటెత్తారు. దీంతో నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ప్రధాని రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అమ్రాబాద్ మండలం మన్ననూర్ చెక్పోస్ట్ నుంచి స�
Road accident | నాగర్ కర్నూల్ జిల్లా అమ్రబాద్ మండలంలోని వట్వర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
Road Accident | నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రాబాద్ మండలంలోని నల్లమల ప్రాంతంలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడ�
Amrabad | జూలై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలోని కృష్ణవేణి చెరువులో మంగళవారం సాగించిన చేపల వేటలో సుమారు 20 కిలోలపైనే ఉన్న భారీ చేపలు లభ్యం కావడంతో జాలర్లు సంబురపడ్డారు. గత సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం 1.20 ల�
Nallamala | అమ్రాబాద్ : యురేనియం పేరుతో బీజేపీ మళ్లీ నల్లమలలో చిచ్చుపెట్టాలని చూస్తుండడంతో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్లో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లమల ప్రాంతాన్ని కేంద్రం యురేనియం పేరుతో బహు�
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) ఫారెస్ట్ చేపట్టిన అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దేశంలోని టైగర్రిజర్వ్ల 2018 తులనాత్మక రేటింగ్లో ఏటీఆర్ 78.79 స్కోర్తో గుడ్ క్యాటగి�