తెలంగాణలో మూషిక జింకలు (మౌస్ డీర్స్) మళ్లీ చెంగుచెంగున దుంకుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో అంతరించిపోయిన మౌస్ డీర్ జాతిని సంరక్షించి సంతానోత్సత్తి పెంచేందుకు తెలంగాణ అటవీశాఖ తీసుకొన్�
నాగర్కర్నూల్ జిల్లా వటువర్లపల్లి గ్రామ శివారులో గురువారం ఉదయం పులి ప్రత్యక్షమైంది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రయాణికులకు కన్పించింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న యాత్రికులకు రోడ్డు ద�
చంద్రకళ..! కష్టాలు చుట్టుముట్టినవారికి ఆమె ఓ రోల్ మాడల్. ఓ వైపు మంచానపడ్డ భర్తను సాకుతూ.. మరోవైపు ముగ్గురు ఆడపిల్లలను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించిన స్ఫూర్తి కెరటం. ఆమెది నలమల అటవీ ప్రాంతంలోని నాగర్కర్న�
ఇప్ప పువ్వు | ఇప్ప పువ్వు సేకరణకు వెళ్లిన గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడి చేశారు. ఈ ఘటన అమ్రాబాద్ పరిధిలోని టైగర్ రిజర్వ్ ఫారెస్టులో రాత్రి