Loksabha Elections 2024 | జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ జూన్తో ముగియనున్న నేపథ్యంలో కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే దరఖాస్తులు కోరగా.. ఆ పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ,
Loksabha Elections 2024 : పంజాబ్ ప్రజలు కాషాయ పార్టీకి దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్�
Amit Shah : 2010 తర్వాత పశ్చిమ బెంగాల్లో జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.
Amit Shah | కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ (BJP) గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయంటూ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడం పట్ల కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాను సాధారణంగా ఇచ్చిన తీర్పుగా చూడటం లేదని, దేశంలోని
Loksabha Elections 2024 : ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్లో పరిస్ధితిని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
PM Post | ‘బీజేపీలో అన్నీ తానై నడిపిస్తున్న ప్రధాని మోదీ తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు?’.. బెయిల్పై ఇటీవల విడుదలైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన ఈ ప్రశ్న దేశీయ రాజకీ