Farooq met Modi, Ghulam Nabi Azad claims | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాతో కలిసి రాత్రి వేళ రహస్యంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు ఇతర బ�
దక్షిణ భారత సహకార రం గానికి అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎన్సీడీసీ), బ్యాంకర్స్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (బీఐఆర్డీ) గవర్నింగ్ కౌన్సిల్ సభ్యు�
Amit Shah: అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట వేడుక కోసం ప్రధాని మోదీ 11 రోజుల ఉపవాసం పాటించినట్లు అమిత్ షా తెలిపారు. ఆ సమయంలో ఆయన కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారని, విభిన్న భాషల్లో ఆయన
CAA : సీఏఏను లోక్సభ ఎన్నికల లోపే అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 2019లో రూపొందించిన సీఏఏ చట్టాన్ని రాబోయే లోక్సభ ఎన్నికల లోపే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. పార�
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar) నేడు ఢిల్లీ (Delhi) పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), హోం మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కాను
Samna | హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎంగా హేమంత్ సోరెన్ రాజీనామా అనంతరం చంపై సోరెన్ ప్రమాణస్వీకారం చేసి.. అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గారు. నేటి రాజకీయాల్
అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి ఎదిగిన కర్పూరీ ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటించడం ముదావహం. సోషలిస్టు నేతల్లో మొదటి కాంగ్రెసేత
మయన్మార్లో సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం భారత్పై ప్రభావం చూపుతున్నది. ఆ దేశానికి చెందిన వందలాది మంది సైనికులు పారిపోయి సరిహద్దు రాష్ట్రమైన మిజోరామ్కు వస్తున్నారు. ఈ న�
Amit Shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం నెలకొంది. అమిత్ షా పెద్ద అక్క రాజేశ్వరి బెన్ షా(60) కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమ�
ఈశాన్య రాష్ట్రమైన అస్సాం చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (యూఎల్ఎఫ్ఏ-ఉల్ఫా), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఉల్�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈనెల 9న జమ్ము కశ్మీర్లో పర్యటించనున్నారు. కశ్మీర్ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి ఆ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.