బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మతాలు, జాతుల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని దోచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బులకు తగ్గట్టుగా ఓట్లు వచ్చాయా, లేదా? అని లెక్క తేల్చే పనిలో పడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏ మండలానికి ఎన్ని డబ్బులు పంపింది, అందులో ఎంత ముట్టింది? అని పనిలో పనిగ
కాంగ్రెస్ పార్టీ మతాలవారీగా వ్యక్తిగత చట్టాల అమలుకు హామీ ఇస్తే.. బీజేపీ మాత్రం మోదీ గ్యారంటీగా ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
UCC: ఉమ్మడి పౌర స్మృతి ప్రధాని మోదీ ఇచ్చిన గ్యారెంటీ అని, కేంద్రంలోని బీజేపీ సర్కారు దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత చట్ట�
Amit Shah | తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. సిద్దిపేటలో గురువారం నిర్వహించిన బీజేపీ విశాల జనసభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
కేసీఆర్ పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ స్వరాష్ట్ర కల సాధ్యమైంది. దీంతో మహబూబ్నగర్ లోక్సభ స్థానం చరిత్రలో నిలిచిపోయింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా మూడుసార్లు విజయం సాధి�
పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఉమ్మడి జిల్లాపై ఫోకస్ పెట్టాయి. మహబూబ్నగర్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన గులాబీ పార్టీ ఈసారి కూడా గెలుపుపై ధీమాలో ఉన్నది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని రెండ�
Loksabha Elections 2024 : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అమేథి నుంచి రాహుల్ పోటీ చేయాలని కాంగ్రెస్ ఎంపీకి సవాల్ విసిరారు.
బీజేపీ ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతికి రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మానవ కల్యాణం, ప్రపంచ హితం కోసం ఎప్పుడూ ముందుంటామని వెల్ల
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న బీజేపీ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్)ను ఎన్డీఏలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా �