Loksabha Elections 2024 : ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్లో పరిస్ధితిని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
PM Post | ‘బీజేపీలో అన్నీ తానై నడిపిస్తున్న ప్రధాని మోదీ తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు?’.. బెయిల్పై ఇటీవల విడుదలైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన ఈ ప్రశ్న దేశీయ రాజకీ
ప్రధాని మోదీ (PM Modi) హ్యాట్రిక్పై కన్నేశారు. యూపీలోని వారణాసి (Varanasi) నుంచి రెండు పర్యాయాలు గెలుపొందిన మోదీ.. మూడోసారి విజయంపై గురిపెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ సమర్పిం
Loksabha Polls 2024 : కాంగ్రెస్ సహా విపక్షాలు తమ ఓటు బ్యాంకు గురించి కలత చెందుతున్నాయని, బీజేపీ ఏ ఒక్కరికీ భయపడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Amit Shah | నరేంద్ర మోదీ మళ్లీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆయన మూడోసారి పాలనను పూర్తి చేస్తారని చెప్పారు. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, అప్పుడు ఆయన పదవీ వి�
Amit Shah: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. నాగర్కర్నూల్లో ఇవాళ ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాకే చెందుతోందని తెలిపారు. పాక్ వద్ద అణుబాంబులు ఉన�
Chiranjeevi | సినీ రంగంలో చేసిన సేవలకుగాను పద్మ విభూషణ్కు ఎంపికైన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
కేంద్ర మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ అంశంపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులో తమ పార్టీకి చెందినవారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిం�
Loksabha Elections 2024 : కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు బీసీ ద్రోహులని, వెనుకబడిన వర్గాలకు ఆ పార్టీలు వ్యతిరేకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు ఢిల్లీ కంటే ముందే హైదరాబాద్లో నమోదైందని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ఒకే నేరంపై రెండు చోట్ల కేసులు అవసరం లేదని, ఇద్దరు దర్�
తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ (రాహుల్/రేవంత్)టాక్స్ విధిస్తున్నదని, రాష్ట్రంలో కోట్ల రూపాయల ట్యాక్స్లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు.
Amit Shah | తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ (రాహుల్/రేవంత్)టాక్స్ విధిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రం నుంచి కోట్ల రూపాయల టాక్స్లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని �
Sajjala | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికార వైసీపీపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు.