Tamilisai Soundararajan | తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ తమిళిసై సౌందర్ రాజన్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే
పలువురు కేంద్ర మంత్రులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. హోం, విదేశాంగ, ఆరోగ్య, ఐటీ శాఖల మంత్రులు అమిత్ షా, జైశంకర్, నడ్డా, అశ్విని వైష్ణవ్ సహా ఇతర మంత్రులు పూజా కార్యాక్రమాల అనంతరం ఆయా మంత్రిత్వ శాఖల కార్యా
తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసైపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తున్న వీడియో వైరల్గా మారింది.
Amit Shah- Rajnath | ప్రధాని నరేంద్రమోదీ మంత్రి వర్గంలోని నలుగురు ప్రధాన నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎస్ జై శంకర్ తమ పాత మంత్రిత్వశాఖలనే పొందారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. కూటమికి రాహుల్ నాయకత్వం వహించడానికి సమ్మతిస్తే తామెందుకు అడ్డుచెబుతా
ప్రధాని మోదీ, అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లో బీజేపీకి మరోమారు భారీ విజయం దక్కింది. క్లీన్స్వీప్ చేసే అవకాశం తృటిలో తప్పింది. రాష్ట్రంలోని 25 స్థానాలకు (సూరత్ మినహా) ఎన్నికలు నిర్వహించగా 24 ఎంపీ స్థాన�
ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్లోని గాంధీనగర్ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్భాయ్పై 3,96,512 ఓట్ల తేడాతో విజయం సాధిం�
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో బీజేపీ నేతలు అమిత్షా, జీ కిషన్రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు టీపీసీసీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఫిర్యాదు చేశారు.
Jairam Ramesh | కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు వారం సమయం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, ఎన్నికల కమిషన్ (ఈసీ)ను కోరారు. అయితే ఆయన అభ్యర్థనను ఈసీ నిరాకరించింది. సోమవారం సాయంత
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జిల్లాల కలెక్టర్లకు ఫోన్లు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ఈసీ) స్పందించింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జిల్లాల కలెక్టర్లకు ఫోన్లు చేసి నిస్సిగ్గుగా, బాహాటంగా బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. జిల్లా రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్లు 150 మందికి.
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తిరుమల వెళ్లారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు.