దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పీఎస్ నిలిచింది. శుక్రవారం రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన డీజీపీల సదస్సులో ఎస్హెచ్వో బీ నాగేంద్రబాబుకు కేంద్ర హోం మంత్ర�
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే ‘డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్' అఖిలభారత సమావేశానికి రాష్ట్ర డీజీపీ రవిగుప్తా హాజరుకానున్నారు.
Amit Shah | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అనుకున్న సీట్లు సాధించలేదని.. 30 సీట్లు వస్తాయని ఆశించామని పేర్కొన్నారు. వర్గ విభేదాల కారణంగానే నష్ట
ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రశంసలు గుప్పించారు. ఆత్మనిర్భర్ భారత్ దేశంలో 60 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిందని అన
వలస పాలనలో తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాల స్ధానంలో తీసుకువచ్చిన మూడు బిల్లులు మానవ కోణంలో నేర న్యాయ వ్యవస్ధలో సమగ్ర మార్పులు తీసుకువస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.
పార్లమెంట్ భద్రతా వైఫల్యం (Parliament Security breach)ఇంటెలిజెన్స్ వైఫల్యమని, ఈ వ్యవహారంపై తక్షణమే హోంమంత్రి అమిత్ షా బదులివ్వాలని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు.
Rahul Gandhi | తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం స్పందించారు. బీజేపీ నేతలకు చరిత్ర తెలియదంటూ విమర్శలు గుప్పించారు.
మొన్న కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్ షా లోక్సభలో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. అదే జమ్మూకశ్మీర్ రీ-ఆర్గనైజేషన్ బిల్లు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో రాజ్యాంగంలో 370 ప్రకరణం రద్దుచేసి దాని కింద పొందుపరిచిన �
Michaung Cyclone: ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో రెండో ఇన్స్టాల్మెంట్ కింద ఏపీకి 493 కోట్లు, ఏపీలో 450 కోట్లు రిలీజ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తన ట్వీట్లో తెలిపారు. రెండు రాష్ట్రాలకు విడుదల చేయాలని కేంద్ర హోం�
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. అదే ట్వీట్ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పోస్టు చేశారు.