America | అగ్ర రాజ్యం అమెరికా మరోసారి మంచు గుప్పిట్లో చిక్కుకుంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా మంచు తుపాను కురుస్తుండటంతో.. ఏకంగా 1500 విమానాలు రద్దు అయ్యాయి. పలు నివాసాలకు విద్యుత
Zombie Drug | అమెరికాలో ఓ కొత్త డ్రగ్ కలకలం సృష్టిస్తున్నది. ‘జైలజీన్ (Xylazine)’ అనే డ్రగ్ ఓవర్ డోసు కారణంగా ప్రజల శరీర చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా కనిపిస్తుందట. ‘ట్రాంక్'గా కూడా పిలిచే ఈ మందు.. ఇప్పుడు అమెరి�
భారతీయుల కుల జాడ్యం ఎల్లలు దాటి అమెరికాను కూడా కలవరపెడుతున్నది. అక్కడి విద్యా సంస్థలు, పని ప్రదేశాల్లో అగ్రవర్ణాల వారు దళితులు, ఇతర బలహీనవర్గాల పట్ల కుల వివక్షకు పాల్పడటం అధికారులను ఆందోళనకు గురి చేస్తు
Chinese Ballon | అమెరికా గగనతలంలో ఇటీవల ఎగిరిన నిఘా బెలూన్లు కలకలం సృష్టించాయి. చైనా ప్రయోగించినట్టుగా భావించిన ఒక బెలూన్ను క్షిపణిని ప్రయోగించి అమెరికా పేల్చివేసింది. అయితే అటువంటిదే ఓ బెలూన్ గత ఏడాది జనవరిలో
ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ ఖతార్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ను వరుసగా రెండోసారి గెలుచుకున్నది. స్వియాటెక్ ఫైనల్లో 6-3, 6-0తో అమెరికాకు చెందిన జెస్సికా పెగ్యులాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుం�
Nizamabad IT hub | ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాకేంద్రాల్లోనూ ఐటీ హబ్లు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పలు జిల్లా ఐటీ హబ్లు ప్రారంభ
ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను అధికారులు చేపట్టిన సర్వే విషయం వాషింగ్టన్ డీసీకి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ప్రైస్ తెలిపారు. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకున�
భారత్, బ్రిటన్, కెనెడా సహా 40 దేశాలపై నిఘా పెట్టేందుకు చైనా బెలూన్లను ప్రయోగిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. తమ దేశ రక్షణకై ఏం చేయడానికైనా వెన�
భారత్లోని హైవేలు, రహదారులను అమెరికాతో సమానంగా నిర్మించేందుకు కృషిచేస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. 2024 చివరినాటికి దేశంలోని రహదారుల నిర్మాణ సదుపాయాలను అమెరికా స్థాయికి
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీ టెకీలకు ఆ దేశం శుభవార్త చెప్పింది. ఇకపై అమెరికాలోనే హెచ్1బీ, ఎల్1 వీసాలు రెన్యువల్ చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ అవకాశం కల్�
అమెరికా గగనతలంలో చైనాకు చెందిన నిఘా బెలూన్ కనిపించిన విషయం తెలిసిందే. బెలూన్ సాయంతో పలు దేశాలపై చైనా గూఢచర్యం చేసినట్లు అమెరికా ఆరోపిస్తోంది. 5 ఖండాల్లో దాదాపు 40 దేశాల సైనిక స్థావరాలపై చైనా నిఘా పెట్�
అమెరికాలో ఓ తెలంగాణ విద్యార్థిని మరో విద్యార్థి హత్య చేశాడు. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్సాయి (25) 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆబర్న్ యూనివర్సిటీలో చదువుతూ ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్టైమ్ ఉ
మెరికాలో భారత సంతతికి చెందిన బాలిక నటాషా పెరియనాయగం (13) అద్భుత ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో వరుసగా రెండో ఏడాది చోటు దక్కించుకున్నది.