Twitter Office | ప్రముఖ మైక్రో బ్లాంగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ కారణంగా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. యూకే, అమెరికాలోని ట్విట్టర్ కార్యాలయాలకు అద్దె చెల్లించడంలో ప్రపంచ కుబేరుడు విఫలమయ
Shooting | అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే ప్రాంతంలో వేర్వేరు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
America | అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులతో దద్దరలిస్తున్నది. అయోవాలోని డెస్ మోయిన్స్లోని పాఠశాలలో కాల్పులు జరగ్గా.. ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఓ ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అ�
అగ్రరాజ్యమైన అమెరికాలోని చికాగోలో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్థితో పాటు మరొకరు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం యూనివర్సిటీ ఆఫ్ చికాగో మెడికల్ సెంటర్కు తరలించారు.
ఫిలడెల్ఫియా నైరుతి ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య ప్రాంతమైన టకోనిలో భారత సంతతికి చెందిన శిబోరామ్ గ్యాస్ స్టేషన్లోని మినీ మార్టులో విధులు నిర్వహిస్తుండగా ముసుగులు ధరించిన ముగ్గురు మార్టు వెనుక భాగాన్న
California | అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలో చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృతి చెందినట్లు
భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలువనున్నట్టు సంకేతాలిచ్చారు. త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.
విక్టోరియా యోకుమ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు ఉన్నట్లు తెలిపారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఒకరికి తీవ్రంగా గాయాలైనట్లు చెప్పారు. �
ఇండియన్ అమెరికన్, డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు ఉషా రెడ్డి అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం డిస్ట్రిక్ట్ 22 సెనెటర్గా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.
అమెరికాలోని రెండు రాష్ర్టాల్లో టోర్నడో తుపాను బీభత్సం సృష్టించింది. పౌరహక్కుల ఉద్యమానికి కేంద్ర బిందువైన సెల్మా పట్టణానికి తీవ్ర నష్టం కలిగించింది. పెనుతుపాను తాకిడికి తొమ్మిదిమంది మృతి చెందారు.
Virginia school | అమెరికాలోని వర్జీనియాలో దారుణం జరిగింది. తరగతి గదిలోనే 25 ఏండ్ల వయసున్న టీచర్పై ఓ ఆరేండ్ల బాలుడు కాల్పులు జరిపాడు. బాధిత టీచర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
భారతీయుల డాలర్ డ్రీమ్ చెదురుతున్నది. అమెరికా వెళ్లాలి.. డాలర్లు వెనకేయాలి.. ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకునే సగటు భారతీయుడి ఆశల సౌధం బీటలు వారుతున్నది.