ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టు పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను బట్టి తెలుస్తున్నది. ఇరాన్తో అణు ఒప్పందంపై అమెరికా జరుపుతున్న చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆ దేశ అణు స్థావరాల
అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా లాస్ ఏంజిలిస్లో ప్రారంభమైన నిరసనలు అయిదో రోజైన మంగళవారం మరిన్ని నగరాలకు విస్తరించి తీవ్ర రూపం దాల్చాయి. షికాగోలో వెయ్యి మందికి పైగా నిరసనకారులు కవాతు నిర్వహించ�
భారత్లో శ్రీమంతులు అంతకంతకు పెరుగుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా 85 వేలకు పైగా మిలియనీర్లు ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. మిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచిందని నైట్ఫ్�
America | నెవార్క్ ఎయిర్పోర్ట్ (Newark Airport )లో భారతీయ విద్యార్థి పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ అధికారులు తాజాగా స్పందించారు. ఆ విద్యార్థి అక్రమ�
America | అమెరికాలో భారతీయులకు పదేపదే అవమానాలు ఎదురవుతున్నా.. కేంద్రంలోని బీజేపీ సర్కారులో మాత్రం చలనం రావటం లేదు. ట్రంప్ రెండో పర్యాయం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను దేశం నుంచి పంపి�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత, జో బైడెన్ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న సమయంలో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అమెరికా ‘సంపన్నస్వామ్యం’లోకి వెళ్తున్నదనేది దాని సారాం శం. ఏ దేశంలోనైనా �
Nitin Gadkari: మరో రెండేళ్లలో అమెరికాను తలపించే రీతిలో ఇండియన్ రోడ్లు ఉంటాయని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలో రోడ్ల మౌళిక సదుపాయాలు పెరుగుతున్నట్లు చెప్పారు. గత పదేళ్ల
VIjay Bhanu | విజయభాను అనే నటీమణి గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆమె 70వ దశకంలో ఓ వెలుగు వెలిగింది. తెలుగు సినిమా రంగంలో విజయపతాకం ఎగురవేయడమే కాకుండా.. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి మెప్ప
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో విభేదాల వేళ బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య వయస్కుల్లో 80 శాతం మందికి ప్రాతినిథ్యం వహించే తాను కొత్త రాజకీయ �
ప్రపంచమంతా ఓ కుగ్రామంగా మారుతున్నప్పటికీ, వివిధ దేశాల పట్ల ప్రజలకు ద్వేషం, అపనమ్మకం కూడా పెరుగుతున్నాయి. ‘న్యూస్వీక్' విడుదల చేసిన వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ప్రకారం, ప్రపంచ ప్రజలు చీదరించుకుం�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతున్నది. నిన్నమొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకరిపై ఒ�
దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దేశ భద్రతపై ఆందోళన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
విద్యార్థి వీసాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న కఠిన నిర్ణయాలు భారతీయ విద్యార్థుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదాన్ని చూపిస్తూ విద