Pause Tariffs | అగ్రరాజ్యం అమెరికా, చైనా (US-China) మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. ఇరుదేశాలు సుంకాలను భారీగా తగ్గించేందుకు సోమవారం ఓ అంగీకారానికి వచ్చాయి.
Pope Leo XIV | కేథలిక్ చర్చ్ పోప్ ఫ్రాన్సిస్ వారసునిగా అమెరికన్ కార్డినల్ రాబర్ట్ ప్రివోస్ట్ గురువారం ఎన్నికయ్యారు. ఆయనను ఇకపై లియో 14 అని పిలుస్తారు. 2,000 సంవత్సరాల చర్చి చరిత్రలో ఈ స్థానానికి చేరుకున్న తొ
ప్రపంచ దేశాల ఉత్పత్తులపై సుంకాల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వినోద రంగంపై కొరడా ఝళిపించారు. అమెరికా వెలుపల నిర్మాణం జరుపుకొని అక్కడ విడుదలయ్యే ఏ చ
అమెరికాలో నివసిస్తున్నారా? గ్రీన్ కార్డు ఉందా? అయినప్పటికీ ఈ నెల 7 నుంచి మీరు దేశీయంగా విమానాల్లో ప్రయాణించాలంటే మీ రియల్ ఐడీని చూపించాల్సి ఉంటుంది. రాష్ట్రం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా రియల్�
అమెరికాలో అమ్ముడుకానున్న ఐఫోన్లలో భారత్లో తయారైనవే అత్యధికంగా ఉండనున్నాయని యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. వరుసగా ఏడో త్రైమాసికంలోనూ చైనాలో ఐఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో సంస్థ ప్రత్యామ
Pahalgam Terror Attack | ఉగ్రవాదానికి (Pahalgam Terror Attack) వ్యతిరేకంగా భారత్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది.
కొవిడ్-19 వైరస్ పుట్టుకపై అమెరికా-చైనా పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. కొవిడ్-19 వైరస్ తొలుత అమెరికాలోనే ఉద్భవించిందని చైనా తాజాగా ఎదురుదాడికి దిగింది. ఈ అంశంపై చైనా బుధవారం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస�
అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్..ప్రస్తుతేడాది 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. కృత్రిమ మేధస్సుతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్పై మంచి పట్టున్న ఉద్యోగులను రిక్రూట్ చ
Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు భారీగా పెరిగాయి. భారత్ ఏ సమయంలోనైనా సైనిక చర్యలు చేపట్టొచ్చని దాయాది దేశం ఆందోళనకు గురవుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మార
Pahalgam Attack | పెహల్గామ్ ఉగ్రదాడితో (Pahalgam Attack) భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
కరోనా మొదటి దశ (2020)లో పలువురు విదేశీయులు ఎటువంటి పత్రాలు లేకుండా అమెరికాలోకి చొరబడ్డారు. అదే మార్గంలో గుజరాత్లోని మెహసానా జిల్లా కడీ ప్రాంతానికి చెందిన లాయర్ దంపతులు తమ రెండేండ్ల కుమారుడిని ఇండియాలోనే
భారత సంతతికి చెందిన వ్యాపార వేత్త హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి(55) అమెరికాలో ఘోరానికి పాల్పడ్డాడు. భార్య శ్వేత (44) కుమారుడిని కాల్చి చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27 ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ముఖేష్కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.