తమ దేశంలో ఉగ్రవాదులు లేరంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సాక్షిగా యూటర్న్ తీసుకుంది. గత మూడు దశాబ్దాలపాటు ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తు�
ఉద్యోగ నిమిత్తం అమెరికాలో ఉంటున్న హెచ్1బీ ఉద్యోగుల పట్ల ట్రంప్ సర్కార్ మరింత కఠిన వైఖరి అమలుజేస్తున్నది. ఉద్యోగుల ఇంటి చిరునామాలు, వారి బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాల్సిందిగా అక్కడ పనిచేస్తున్న విదేశీ
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాద విధానాలకు మద్దతు ఇస్తూ భారతదేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు విమర్శించారు.
అంతర్జాతీయ వాణిజ్యంలో సుంకాలతో సంబంధం లేకుండా ఇతర రూపాలలో అమెరికాను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే తమ మధ్య సంబంధాలు దెబ్బతినగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తాజా హెచ్చరికలు జారీచేశారు
అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల వ్యతిరేకత అంతకంతకూ ఊపందుకుంటున్నది. ముఖ్యంగా వలసదారుల విషయంలో ట్రంప్ ఫర్మానాలు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాయి. ఆయన ‘నా మాటే శాసనం’ అన్నట్టుగా వ్యవహరిస్తు�
అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్ల బ్రిడ్జివాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ రే డాలియో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2008 నాటి ఆర్థిక మాంద్యం తీవ్రతకు మించిన ఆర్థిక సంక్షోభం ముప్పు కనిపిస్తున్నదని హె�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల ప్రభావం విమాన చార్జీలపైనా పడింది. ఈ కారణంగా ఈ వేసవిలో భారత్-అమెరికా ప్రయాణ చార్జీలు 10-15 శాతం తగ్గాయి. ఈ నెల 19న అందుబాటులో ఉన్న మే నెల మధ్యలో షెడ్యూల్ కలిగిన ముంబై-న్యూయా�
ఇటీవల అమెరికాలో వీసాల రద్దు లేదా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవీస్) రికార్డుల నుంచి తొలగింపునకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని అమెరి�
అమెరికాలో వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని మృతి చెందింది. ఏపీలోని గుంటూరుకు చెందిన వీ దీప్తి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్నది. ఈ నెల 12న టెక్సాస్లోని డెంటాన్ సిటీలో తన జిల్లాకే �
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంలో పురోగతి కనిపించకపోతే, చర్చల ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మానుకుంటారని ఆ దేశ విదేశాంగ మంత్రి రుబియో స్పష్టంచేశారు.
అమెరికా ప్రారంభించిన ప్రపంచ సుంకాల యుద్ధం కారణంగా భారత సాఫ్ట్వేర్ రంగంలో కొత్త ఉద్యోగుల నియామకానికి బ్రేక్ పడింది. టీమ్లీజ్ డాటా ప్రకారం గత త్రైమాసికంతో పోలిస్తే ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత
హృదయానికి ప్రత్యామ్నాయంలా పనిచేసే ఓ అవయవాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యార్టా (బృహద్ధమని లేదా మహాధమని) గుండెలా పని చేస్తుందని, రక్త ప్రసరణకు దోహదపడుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.