Jaishankar | డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందం చర్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ (GTS)లో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య �
Egg price | రోజుకో గుడ్డు (Egg).. హెల్త్కి వెరీ గుడ్డు అని అంతా అంటుంటారు. అంటే రోజూ ఓ గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది అని అర్థం. అయితే, గుడ్ల ధరలు రోజురోజుకూ పెరిగిపోవడంతో వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది
ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 100 కంపెనీలు 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటు వేశాయి. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ వార్, అమెరికాలో మ
తమ దేశంలో ఉంటూ సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్ట్లు పెట్టిన వారి వీసాలను, గ్రీన్ కార్డులను రద్దు చేస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. కొత్తవి మంజూరు చేయబోమని స్పష్టంచేసింది.
అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కవ్వింపులకు తాము భయపడబోమని, తాము వెనుకడుగు వేయబోమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ప్రకటించారు. ‘మేము చైనీయులం. కవ్వింపులకు మేము బెదరం. మే
ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణాను భారత్కు విజయవంతంగా తీసుకువచ్చారు. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుక
పాత అణ్వాయుధాల స్థానంలో ప్రవేశపెట్టదలచిన ‘న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్' అభివృద్ధిని అమెరికా వేగవంతం చేసింది. భారీ విధ్వంసాన్ని కలుగజేసే ఈ అణు గురుత్వాకర్షణ శక్తి బాంబ్ ఉత్పత్తిని 2026లో ప్రారంభించి 2028 న�
అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతీకార సుంకాలపై నిర్ణయాన్ని 90 రోజులపాటు వాయిదా వేశారు.
ఫానీ మే అనే అమెరికన్ కంపెనీ దాదాపు 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరిలో 200 మందిని నైతికత కారణాలపై కంపెనీ తొలగించింది. వీరిలో తెలుగువారే అత్యధికంగా ఉన్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి.
Love | ఇన్స్టా వేదికగా మొదలైన వారి పరిచయం.. పరిణయం దాకా తీసుకువచ్చింది. అదేదో వారిది ఒకే ప్రాంతం కూడా కాదు. ఆమెది అమెరికా అయితే.. అతనిది ఆంధ్రప్రదేశ్. అతని గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఆ అమెరి�
America | అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తూటా పేలింది. వర్జీనియాలోని స్పాట్సిల్వేనియా కౌంటీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
US-China Tariff War | అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదిరింది. అమెరికా ఇటీవల ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సుంకాలపై చైనా ఘాటుగానే బదులిచ్చింది. డ్రాగన్ దేశం సైతం ప్�
అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసదారులకు మరో షాక్ ఇచ్చింది. గతంలో జో బైడెన్ హయాంలో సీబీపీ వన్ యాప్ ద్వారా అగ్రరాజ్యంలోకి ప్రవేశించిన వారంతా వెంటనే అమెరికాను వీడి వెళ్లిపోవాలని ఆదేశించిం�