Putta Madhu | మంథని, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి ని పురస్కరించుకొని మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి శోభాయాత్ర రథం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.
Harish Rao | అంబేద్కర్ జయంతి అంటే పూల మాలలు వేయడం కాదు, వారి ఆశయాలను కొనసాగించాలని హరీశ్రావు సూచించారు. అంబేద్కర్ సిద్ధాంతాలు పాటించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంబేద్కర్ రాజ్�
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టా న్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అందుకు సంబంధించిన జీవో ను జారీ చేయనున్నట్టు క్యాబినెట్ సబ్కమిటీ చైర్మన్, మంత్రి
అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ వర్
ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా సామాజిక వివక్షను ఎదుర్కొంటూ, ఆర్థిక దోపిడీకి గురవుతున్నవారు అణగారిన వర్గాలే. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలు, మహిళపై చిన్నచూపు చూస్తున్న సమాజంపై కొందరు సంఘసంస్కర్తలు శంఖం ప�
అంబేద్కర్ కొందరువాడు కాదని, అందరివాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమాజంలోని పీడీత, బడుగు బలహీన వర్గాలు ప్రజల అభ్యున్నతి కోసం రచించారని పేర�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాతగా యావన్మంది ప్రజల ఆదరాభిమానాలు అందుకున్న మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఆదివారం ఆయన జయంతిని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా వేడుకగా జరుపుకున్నారు.
మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆదర్శాలు, కార్యాచరణ సంపూర్ణంగా అమలులోకి వచ్చిననాడే, దేశ స్వాతంత్య్రానికి సంపూర్ణ ఫలితం దకినట్టని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. అంబేదర్ జయంతి స
విగ్రహాలకు బదులు విజ్ఞానకేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి బస్తీనుంచి ఒక అంబేద్కర్ను తయారు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా
పాస్పోర్టుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో సుదీర్ఘ నిరీక్షణను తగ్గించేందుకు ఈ నెల 27 నుంచి 2 వారాలపాటు రోజుకు 500 చొప్పున అదనంగా అపాయింట్మెంట్లను పెంచుతున్నట్టు ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసర
అంబేద్కర్ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని మేయర్ యాదగిరి సునీల్రావు పిలుపునిచ్చారు. నగరంలోని బల్దియా కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగ
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి జిల్లాలో పండుగలా జరిగింది. ఊరూ వాడా అంబరాన్నంటింది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుక, మహనీయుడి�