భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.